తెలంగాణలో కొత్తగా 1640 కరోనా పాజిటివ్ కేసులు..!
తెలంగాణలో కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 1640 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
కేటీఆర్ జన్మదినం సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్..!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు వివిధ రంగాలకు చెందిన పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తమ యువనేత పుట్టినరోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ శ్రేణులు పలు సామాజిక...
మంత్రి కేటీఆర్కు శుభాకాంక్షల వెల్లువ
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు ఇవాళ 44వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమ నాయకుడు,...
వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం..ఇండ్లలోకి వరద నీరు..!
వికారాబాద్ జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షానికి జిల్లాలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. పలు మండలాల్లోని...
తెలంగాణలో ఒక్కరోజే 1,554 పాజిటివ్ కేసులు..!
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నానాటికి రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 1,554 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది....
కర్నల్ సంతోష్బాబు కుటుంబానికి నివాస స్థలం అప్పగింత
గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో మరణించిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా నిలిచింది. సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ....
కరీంనగర్ పట్టణ ప్రజలకు ప్రతి రోజు మంచినీరు : కేటీఆర్
కరీంనగర్ పట్టణ ప్రజలకు ఇక నుంచి ప్రతి రోజు మంచి నీరు అందనుంది. కరీంనగర్ కార్పొరేషన్లో రోజూ శుద్ధమైన నీటి సరఫరా కోసం శాతవాహన వర్సిటీలో రూ. 110 కోట్లతో...
తెలంగాణలో కరోనా.. 1,198 కేసులు.. 7 మరణాలు..!
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నానాటికి కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదు...
నిమ్స్ లో కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్.. ఇద్దరికి వ్యాక్సిన్
Normal
0
false
false
false
...
తెలంగాణలో కొత్తగా 1,296 పాజిటివ్ కేసులు..!
తెలంగాణలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. నానాటికి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 1,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో ఆరుగురు ప్రాణాలు...