మహారాష్ట్రలో.. ఒక్కరోజే 9,251 పాజిటివ్ కేసులు ..!
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే 9,251 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ మహమ్మారి వల్ల...
బీహార్లో 36 వేలు దాటిన కరోనా కేసులు..!
బీహార్ రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా మరణాలు అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆ రాష్ట్రంలో శనివారం 2,803...
తమిళనాడులో ఒక్కరోజే 7వేల కరోనా కేసులు..!
తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. ఇవాళ ఒక్కరోజే6,988 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు....
భారత్లో 30వేలు దాటిన కరోనా మరణాలు..!
భారత్లో కరోనా రక్కసి విళయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు, మరణాలతో విజృంభిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో వైరస్ బారిన పడినవారి సంఖ్య పెరిగిపోతుండటంతో కేవలం వారం రోజుల్లోనే 2.6...
తమిళనాడు రాజ్భవన్లో 84 మందికి కరోనా పాజిటివ్!
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య 2 లక్షలకు చేరువలో ఉన్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో...
దేశంలో 11 లక్షలు దాటిన కరోనా కేసులు..!
భారత్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 40,425 పాజిటివ్ కేసులు నమోదయయ్యాయి. దీంతో దేశంలో మొత్తం...
వరుసగా ఐదో రోజూ పెరిగిన డీజిల్ ధరలు..
దేశవ్యాప్తంగా డీజిల్ ధరలు గత ఐదు రోజుల నుండి వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్ ధర కంటే డీజిల్ ధర ఎక్కువవవుతుండటంతో వాహన దారులు బెంబేలెత్తుతున్నారు. ఒకవైపు కరోనా భయం.....
కరోనాపై పోరాటంలో మీడియా పాత్ర అమోఘం..
దేశంలోని తాజా పరిస్థితులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటంలో మీడియా నిర్వహిస్తున్న పాత్ర అమోఘం అని కొనియాడారు. మహమ్మారి వ్యాప్తి పట్ల ప్రజలను చైతన్యం చేయడంలో ప్రసార...
భారత్లో ఒక్కరోజే..38,902 కేసులు..543 మరణాలు!
భారత్ను కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. వరుసగా గత వారం రోజులుగా నిత్యం 30వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో38,902 పాజిటివ్...
ఆగష్టులో రామమందిరం నిర్మాణం ప్రారంభం
హిందువులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అయోధ్య రామమందిర ఆలయం నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ కార్యక్రమం జరగనుంది. ఆలయ అధికారులు, హిందుమత పెద్దలు సుదీర్ఘ చర్చల అనంతరం ఆగష్టులోనే భూమిపూజ...