మహారాష్ట్రలో.. ఒక్కరోజే 9,251 పాజిటివ్ కేసులు ..!
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే 9,251 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈ మహమ్మారి వల్ల...
కరోనా ఎఫెక్ట్.. చెట్ల కిందే అసెంబ్లీ సమావేశాలు..!
కరోనా ఎఫెక్ట్ తో గతంలో కనీవినీ ఎరుగని ఎన్నో విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలో కరోనా కలకలం రేపింది. ఎవరూ ఊహించని విధంగా అసెంబ్లీ బడ్జెట్...
ఏపీలో కరోనా టెర్రర్..ఒక్కరోజే 7813 కేసులు..52 మరణాలు..!
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 7,813 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో...
బీహార్లో 36 వేలు దాటిన కరోనా కేసులు..!
బీహార్ రాష్ట్రంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండగా మరణాలు అంతకంతకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆ రాష్ట్రంలో శనివారం 2,803...
తమిళనాడులో ఒక్కరోజే 7వేల కరోనా కేసులు..!
తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2 లక్షలు దాటింది. ఇవాళ ఒక్కరోజే6,988 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు....
ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులో 2,84,196 కేసులు..!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత బెంబేలెత్తిస్తున్నది. ఎన్ని చర్యలు తీసుకున్నా మహమ్మారి వైరస్ నియంత్రణలోకి రాని పరిస్థితి నెలకొంది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది....
తెలంగాణలో కొత్తగా 1640 కరోనా పాజిటివ్ కేసులు..!
తెలంగాణలో కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 1640 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
కొవిడ్-19 వ్యాప్తి.. సందేహాలు, సూచనలు..
అటు దేశ వ్యాప్తంగా, ఇటు మన రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. కోవిడ్-19 మన దేశంలో వ్యాప్తి మొదలై దాదాపు నాలుగు నెలలు అవుతోంది. ఇప్పటికీ అనేక మంది...
ఏపీలో ఒక్కరోజే 8,147 కరోనా పాజిటివ్ కేసులు..!
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 8,147 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో...
భారత్లో 30వేలు దాటిన కరోనా మరణాలు..!
భారత్లో కరోనా రక్కసి విళయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు, మరణాలతో విజృంభిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో వైరస్ బారిన పడినవారి సంఖ్య పెరిగిపోతుండటంతో కేవలం వారం రోజుల్లోనే 2.6...