Business
ఇండియాలో 9 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు..!
ఇండియాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య 9 లక్షల మార్కును దాటేసింది. కేంద్ర వైద్య,...
గోరు వెచ్చని నీరు తాగడం వల్ల ప్రయోజనాలు..
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తగినంత మోతాదులో నీటిని తాగాలన్న విషయం అందరికీ తెలిసిందే. నీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉంటుంది. అన్ని అవయవాలకు...
Lifestyle today
Entertainment
ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి.. కిట్ బ్యాగ్ పంపిణీ
విజయవాడ నగరంలో నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉండి ట్రాఫిక్ జామ్స్ ఏర్పడకుండా క్రమబద్దీకరణ చేస్తూ.. వాహనాల రాకపోకలను సగమం చేసేందుకు కాలంతో నిమిత్తం లేకుండా నిత్యం రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారు...
తెలంగాణలో కొత్తగా 1269 కేసులు.. 8 మరణాలు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1269 కేసులు నమోదయ్యాయి....
ఇండియాలో ఒక్కరోజే 29,429 కేసులు..582 మరణాలు..!
ఇండియాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 29,429 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా...
కరోనా ఎఫెక్ట్.. చెట్ల కిందే అసెంబ్లీ సమావేశాలు..!
కరోనా ఎఫెక్ట్ తో గతంలో కనీవినీ ఎరుగని ఎన్నో విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలో కరోనా కలకలం రేపింది. ఎవరూ ఊహించని విధంగా అసెంబ్లీ బడ్జెట్...
కరోనా టెర్రర్..ఇండియాలో 5లక్షలు దాటిన కరోనా కేసులు..!
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. మానవాళికి నరకం చూపిస్తోంది. ఎవ్వరికి అంతుచిక్కరి ఈ వ్యాధితో ఏం చేయాలో కూడా అర్థం కానీ పరిస్థితి నెలకొంది. దేశంలో కరోనా వైరస్ నానాటికి...
పెరుగుతూ పోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!
ఇంధనం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగుతూ రావడం ఇది వరుసగా పన్నెండవ రోజు. హైదరాబాద్లో గురువారం లీటరు పెట్రోల్...
కొవిడ్-19 వ్యాప్తి.. సందేహాలు, సూచనలు..
అటు దేశ వ్యాప్తంగా, ఇటు మన రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. కోవిడ్-19 మన దేశంలో వ్యాప్తి మొదలై దాదాపు నాలుగు నెలలు అవుతోంది. ఇప్పటికీ అనేక మంది...
ఏపీలో పది పరీక్షలు రద్దు..అందరూ పాస్
ఏపీలో పదో తరగతి విద్యార్థులందరికీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎస్ఎస్సీ, ఎఎస్ఎస్సీ, ఒకేషనల్ పరీక్షలన్నీ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 మార్చి నాటికి నమోదైన టెన్త్...